వివాహ నిధికి 386 మంది లబ్ధిదారులు ఎంపిక
- January 04, 2016
2015 లో వివాహ మంజూరు 11 విడతలో భాగంగా 15 మిలియన్ల దీనార్లను వివాహ నిధికి 386 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు. రాష్ట్ర వివాహ నిధి అధ్యక్షురాలు, మంత్రి డాక్టర్. మాయత బింట్ సలీం అల్ శేమ్సి ఈ వివాహ నిధిని మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల లోనికి జమ చేయబడుతుంది. ఈ సమాచారాన్ని ఎస్,ఎం. ఎస్. ద్వారా తెలియచేస్తారు. ఈ వివాహ నిధి వలన పౌరులకు సామాజిక భద్రతాసేవలను అందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.రాష్ట్ర వివాహ నిధి దేశ పౌరులకు ఒక ముఖ్యమైన సామాజిక వ్యవస్థ మాత్రమె కాక కుటుంబ భావన ఏర్పడుతుందని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







