వివాహ నిధికి 386 మంది లబ్ధిదారులు ఎంపిక
- January 04, 2016
2015 లో వివాహ మంజూరు 11 విడతలో భాగంగా 15 మిలియన్ల దీనార్లను వివాహ నిధికి 386 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు. రాష్ట్ర వివాహ నిధి అధ్యక్షురాలు, మంత్రి డాక్టర్. మాయత బింట్ సలీం అల్ శేమ్సి ఈ వివాహ నిధిని మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల లోనికి జమ చేయబడుతుంది. ఈ సమాచారాన్ని ఎస్,ఎం. ఎస్. ద్వారా తెలియచేస్తారు. ఈ వివాహ నిధి వలన పౌరులకు సామాజిక భద్రతాసేవలను అందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.రాష్ట్ర వివాహ నిధి దేశ పౌరులకు ఒక ముఖ్యమైన సామాజిక వ్యవస్థ మాత్రమె కాక కుటుంబ భావన ఏర్పడుతుందని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







