యూఏఈలో 48 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు
- June 17, 2019దేశంలోని పలు ప్రాంతాల్లో ఫాగ్ ఈ రోజు ఉదయం కనిపించిందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. వాతావరణం పాక్షికంగా మేఘావృతమయి వుంటుంది. ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెంటిగ్రేడ్కి చేరుకోవచ్చు. అల్ అయిన్లో ఈ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చు. అత్యల్పంగా 25 డిగ్రీల సెంటిగ్రేడ్ లివా రీజియన్లో నమోదవుతతాయని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. హ్యుమిడిటీ రాత్రి వేళల్లో పెరుగుతుందనీ, ఉదయం వేళల్లోనూ హ్యుమిడిటీ కొనసాగుతుందని ఎన్సిఎం వివరించింది. సముద్రం మోడరేట్గా వుంటుందనీ, సాయంత్రానికి కొంత రఫ్గా మారొచ్చని ఎన్సిఎం అంచనా వేసింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు