యూఏఈలో 48 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు

- June 17, 2019 , by Maagulf
యూఏఈలో 48 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు

దేశంలోని పలు ప్రాంతాల్లో ఫాగ్‌ ఈ రోజు ఉదయం కనిపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిటియరాలజీ పేర్కొంది. వాతావరణం పాక్షికంగా మేఘావృతమయి వుంటుంది. ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెంటిగ్రేడ్‌కి చేరుకోవచ్చు. అల్‌ అయిన్‌లో ఈ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చు. అత్యల్పంగా 25 డిగ్రీల సెంటిగ్రేడ్‌ లివా రీజియన్‌లో నమోదవుతతాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిటియరాలజీ పేర్కొంది. హ్యుమిడిటీ రాత్రి వేళల్లో పెరుగుతుందనీ, ఉదయం వేళల్లోనూ హ్యుమిడిటీ కొనసాగుతుందని ఎన్‌సిఎం వివరించింది. సముద్రం మోడరేట్‌గా వుంటుందనీ, సాయంత్రానికి కొంత రఫ్‌గా మారొచ్చని ఎన్‌సిఎం అంచనా వేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com