ఏపీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్లో మార్పులు
- June 17, 2019ఏపీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్తగా కన్వాయ్లోకి 6 నలుపు రంగు ఫార్చ్యునర్ వాహనాలు వచ్చి చేరాయి. AP39 PA 2345 నెంబర్తో ముఖ్యమంత్రికి కొత్త వాహన శ్రేణి సిద్ధమైంది. పాత కాన్వాయ్ని హైదరాబాద్కు పంపడంతో కొత్త కాన్వాయ్ను కొనుగోలు చేసింది ఏపీ ప్రభుత్వం.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…