ఐసిసిలో ఎంఇఎస్ విద్యార్థుల ప్రదర్శన
- June 22, 2019
ఖతార్: ఎంఈఎస్ ఇండియన్ స్కూల్స్కి చెందిన యంగ్ స్టూడెంట్స్ ఇండియన్ కల్చరల్ సెంటర్ (ఐసిసి) అశోకా హాల్లో ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలు సందర్శకుల్ని కట్టిపడేశాయి. 85 మంది స్టూడెంట్స్ 'గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా' కాన్సెప్ట్తో ఫ్యుషన్ ఒప్పనా, ఫ్యుషన్ థీమాటిక్ డాన్స్ మరియు గ్రూప్ సాంగ్ ప్రదర్శనలు చేశారు. భరతనాట్యం డాన్స్ సీక్వెన్స్ని అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్ట్ కుమారి సింధు పి నాయర్ ప్రదర్శించారు. అనంతరం విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఇండియన్ కల్చరల్ సెంటర్ మేనేజింగ్ కమిటీ మెంబర్స్ ఈ బహుమతుల్ని అందజేశారు. ఐసిసి జాయింట్ సెక్రెటరీ అంజాన్ గంగూలీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









