ఆఫ్ఘనిస్థాన్ పై స్వల్ప తేడాతో గెలిచిన భారత్
- June 23, 2019
సౌతాంఫ్టన్ లో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని నిర్ణిత యాభై ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. ఆఫ్గనిస్తాన్ ఒక బంతి మిగిలి ఉండగానే 213 పరుగులకి అల్ ఔట్ అయింది. దీంతో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. షమీ 4 , బుమ్రా, చాహల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







