ఆఫ్ఘనిస్థాన్ పై స్వల్ప తేడాతో గెలిచిన భారత్
- June 23, 2019
సౌతాంఫ్టన్ లో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని నిర్ణిత యాభై ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. ఆఫ్గనిస్తాన్ ఒక బంతి మిగిలి ఉండగానే 213 పరుగులకి అల్ ఔట్ అయింది. దీంతో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. షమీ 4 , బుమ్రా, చాహల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









