ఆఫ్ఘనిస్థాన్ పై స్వల్ప తేడాతో గెలిచిన భారత్

- June 23, 2019 , by Maagulf
ఆఫ్ఘనిస్థాన్ పై స్వల్ప తేడాతో గెలిచిన భారత్

సౌతాంఫ్టన్ లో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని నిర్ణిత యాభై ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. ఆఫ్గనిస్తాన్ ఒక బంతి మిగిలి ఉండగానే 213 పరుగులకి అల్ ఔట్ అయింది. దీంతో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. షమీ 4 , బుమ్రా, చాహల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com