ఆఫ్ఘనిస్థాన్ పై స్వల్ప తేడాతో గెలిచిన భారత్
- June 23, 2019సౌతాంఫ్టన్ లో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని నిర్ణిత యాభై ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. ఆఫ్గనిస్తాన్ ఒక బంతి మిగిలి ఉండగానే 213 పరుగులకి అల్ ఔట్ అయింది. దీంతో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. షమీ 4 , బుమ్రా, చాహల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ