ఇండియన్ రైల్వే రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త..
- June 25, 2019
రైల్వేలో రిటైరైన వారి సేవలను వినియోగించుకోవాలని భావిస్తోంది రైల్వే శాఖ. 2167 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. జూనియర్ ఇంజనీర్, టెక్నీషియన్, కమర్షియల్ క్లర్క్, పాయింట్మెన్, సీనియర్ క్లర్క్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ వంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. రాత పరీక్ష,ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు. విభాగాల వారీగా పోస్టులు.. ఆపరేటింగ్ : 385, పర్సనల్ : 3, మెకానికల్: 35, ఎస్ అండ్ టీ: 228, ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ కేవైఎన్ :274, సీనియర్ సీడీఓ ఎల్టీటీ: 82 డీఎస్ఎల్ సీఎల్ఏ:20, ట్రాక్షన్: 186, ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ సీఎల్ఏ: 240, దరఖాస్తు ప్రారంభం:2019 జూన్ 19, దరఖాస్తు ముగింపు: 2019 జులై 12 వయసు: 01.12.2019 నాటికి 65 ఏళ్లు
తాజా వార్తలు
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు







