విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు
- June 27, 2019
ప్రపంచ క్రికెట్లో రికార్డుల రారాజు విరాట్కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 20వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్మెన్గా రికార్డులకెక్కాడు. విండీస్తో జరుగుతోన్న మ్యాచ్లో కోహ్లీ ఈ రికార్డ్ అందుకున్నాడు. కోహ్లీ 417 ఇన్నింగ్స్లలో ఈ మైలురాయి అందుకోగా… గతంలో సచిన్ టెండూల్కర్, బ్రయాన్ లారా 453 ఇన్నింగ్స్లలో ఈ రికార్డ్ సాధించారు. దీంతో సచిన్,లారా రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. అలాగే ఈ మైలురాయి అందుకున్న మూడో భారత బ్యాట్స్మెన్గానూ ఘనత సాధించాడు. ఇంతకుముందు సచిన్ , ద్రావిడ్ మాత్రమే 20వేల పరుగుల ఫీట్ అందుకున్నారు. కోహ్లీ చాలా తక్కువ ఇన్నింగ్స్లలో 20 వేల పరుగులు పూర్తి చేశాడు. భారత కెప్టెన్ టెస్టుల్లో 131 , వన్డేల్లో 224 , టీ ట్వంటీల్లో 62 ఇన్నింగ్స్లు ఆడాడు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







