పోలీస్ పాట్రోల్ పై కాల్పులు: వలసదారుడికి జైలు
- June 27, 2019
గల్ఫ్ పౌరుడొకరికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. పోలీస్ పెట్రోల్పై నిందితుడు కాల్పులు జరిపినట్లు అభియోగాలు మోపబడ్డాయి. కేసు వివరాల్లోకి వెళితే, కోర్టు ఆర్డర్ని అందించేందుకు వెల్ళిన పోలీసు పెట్రోల్పై నిందితుడు తుపాకీతో కాల్పులు జరిపాడని తెలుస్తోంది. అలిమనీ చెల్లింపు విషయమై నిందితుడిపై అతని మాజీ భార్య చేసిన ఫిర్యాదు మేరకు రస్ అల్ ఖైమా పోలీసులు, నిందితుడికి కోర్టు ఆర్డర్స్ని ఇచ్చేందుకు ప్రయత్నించారు. కోర్టు ఆదేశాల్ని ధిక్కరించినందుకుగాను, అలాగే పోలీసులపై కాల్పులకు దిగినందుకుగాను నిందితడికి మూడేళ్ళ జైలు శిక్ష ఖరారు చేసింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







