పోలీస్ పాట్రోల్ పై కాల్పులు: వలసదారుడికి జైలు
- June 27, 2019
గల్ఫ్ పౌరుడొకరికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. పోలీస్ పెట్రోల్పై నిందితుడు కాల్పులు జరిపినట్లు అభియోగాలు మోపబడ్డాయి. కేసు వివరాల్లోకి వెళితే, కోర్టు ఆర్డర్ని అందించేందుకు వెల్ళిన పోలీసు పెట్రోల్పై నిందితుడు తుపాకీతో కాల్పులు జరిపాడని తెలుస్తోంది. అలిమనీ చెల్లింపు విషయమై నిందితుడిపై అతని మాజీ భార్య చేసిన ఫిర్యాదు మేరకు రస్ అల్ ఖైమా పోలీసులు, నిందితుడికి కోర్టు ఆర్డర్స్ని ఇచ్చేందుకు ప్రయత్నించారు. కోర్టు ఆదేశాల్ని ధిక్కరించినందుకుగాను, అలాగే పోలీసులపై కాల్పులకు దిగినందుకుగాను నిందితడికి మూడేళ్ళ జైలు శిక్ష ఖరారు చేసింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









