350 స్కాలర్ షిప్స్ తిరస్కరణ
- June 29, 2019
కువైట్: 580 మంది విద్యార్థుల్లో 350 మంది విద్యార్థులకు స్కాలర్ షిప్ని తిరస్కరించడం జరిగింది. ఇంటర్నల్ స్కాలర్ షిప్ కోసం విద్యార్థులు ఈ దరఖాస్తులు చేసుకున్నారు. అయితే, స్కాలర్ షిప్ల తిరస్కరణకు గురైన విద్యార్థులు తిరిగి, తమ అప్లికేషన్లను సమర్పించారు. వాటిని మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్టర్ హమెద్ అల్ అజ్మి పరిశీలనకు పంపారు. వారం రోజుల్లో ఆయన ఆ అప్లికేషన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం వుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







