350 స్కాలర్ షిప్స్ తిరస్కరణ
- June 29, 2019
కువైట్: 580 మంది విద్యార్థుల్లో 350 మంది విద్యార్థులకు స్కాలర్ షిప్ని తిరస్కరించడం జరిగింది. ఇంటర్నల్ స్కాలర్ షిప్ కోసం విద్యార్థులు ఈ దరఖాస్తులు చేసుకున్నారు. అయితే, స్కాలర్ షిప్ల తిరస్కరణకు గురైన విద్యార్థులు తిరిగి, తమ అప్లికేషన్లను సమర్పించారు. వాటిని మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్టర్ హమెద్ అల్ అజ్మి పరిశీలనకు పంపారు. వారం రోజుల్లో ఆయన ఆ అప్లికేషన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం వుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









