బహ్రెయిన్లో వలసదారుడి ఆత్మహత్య
- July 03, 2019
భారతీయ వలసదారుడొకరు బహ్రెయిన్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజా ఘటనతో ఇప్పటిదాకా బలవన్మరణాలకు పాల్పడిన వలసదారుల సంఖ్య ఈ ఏడాదిలో 18కి చేరుకుంది. మృతుడ్ని భారత జాతీయుడు అరుణ్ కుమార్ అరవిందక్షన్గా గుర్తించారు. కేరళలోని కొల్లాం జిల్లా కరునాగపల్లికి చెందిన వ్యక్తిగా మృతుడి వివరాల్ని వెల్లడించారు అధికారులు. ఓ ప్రైవేటు సంస్థలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న అరుణ్ కుమార్ వీసా గడువు కొద్ది నెలల క్రితమే ముగియడంతో, ఆయన ఇప్పుడు అక్రమ నివాసితుడుగా వున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







