బహ్రెయిన్లో వలసదారుడి ఆత్మహత్య
- July 03, 2019
భారతీయ వలసదారుడొకరు బహ్రెయిన్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజా ఘటనతో ఇప్పటిదాకా బలవన్మరణాలకు పాల్పడిన వలసదారుల సంఖ్య ఈ ఏడాదిలో 18కి చేరుకుంది. మృతుడ్ని భారత జాతీయుడు అరుణ్ కుమార్ అరవిందక్షన్గా గుర్తించారు. కేరళలోని కొల్లాం జిల్లా కరునాగపల్లికి చెందిన వ్యక్తిగా మృతుడి వివరాల్ని వెల్లడించారు అధికారులు. ఓ ప్రైవేటు సంస్థలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న అరుణ్ కుమార్ వీసా గడువు కొద్ది నెలల క్రితమే ముగియడంతో, ఆయన ఇప్పుడు అక్రమ నివాసితుడుగా వున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







