బహ్రెయిన్లో వలసదారుడి ఆత్మహత్య
- July 03, 2019
భారతీయ వలసదారుడొకరు బహ్రెయిన్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజా ఘటనతో ఇప్పటిదాకా బలవన్మరణాలకు పాల్పడిన వలసదారుల సంఖ్య ఈ ఏడాదిలో 18కి చేరుకుంది. మృతుడ్ని భారత జాతీయుడు అరుణ్ కుమార్ అరవిందక్షన్గా గుర్తించారు. కేరళలోని కొల్లాం జిల్లా కరునాగపల్లికి చెందిన వ్యక్తిగా మృతుడి వివరాల్ని వెల్లడించారు అధికారులు. ఓ ప్రైవేటు సంస్థలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న అరుణ్ కుమార్ వీసా గడువు కొద్ది నెలల క్రితమే ముగియడంతో, ఆయన ఇప్పుడు అక్రమ నివాసితుడుగా వున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







