3 రోజుల ఇండియా పర్యటనలో యూఏఈ ఫారిన్ మినిస్టర్
- July 05, 2019
యూఏఈ మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, మూడు రోజుల భారత పర్యటనను జులై 7 నుంచి ప్రారంభించనున్నారు. పరస్పర సహకారానికి సంబంధించి ఇంకా మరింత మెరుగైన ఆలోచనల్ని ఈ సందర్భంగా ఇరు దేశాలూ పంచుకోనున్నాయి. నహ్యాన్ వెంట సీనియర్ లెవల్ డెలిగేషన్ వుంటుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ అలాగే విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో ఈ టూర్ సందర్భంగా నహ్యాన్ చర్చలు జరుపుతారు. యూఏఈ - భారత్ మధ్య ఎన్నో ఏళ్ళుగా స్నేహ సంబంధాలున్నాయి. యూఏఈ, ఇండియాకి మూడవ అతి పెద్ద ట్రేడ్ పార్టనర్ అలాగే, నాలుగవ అతి పెద్ద ఎనర్జీ సప్లయర్. ఇండియా యొక్క స్ట్రేటజిక్ పెట్రోలియం రిజర్వ్స్కి సంబంధించి యూఏఈ తొలి భాగస్వామి.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







