3 రోజుల ఇండియా పర్యటనలో యూఏఈ ఫారిన్ మినిస్టర్
- July 05, 2019
యూఏఈ మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, మూడు రోజుల భారత పర్యటనను జులై 7 నుంచి ప్రారంభించనున్నారు. పరస్పర సహకారానికి సంబంధించి ఇంకా మరింత మెరుగైన ఆలోచనల్ని ఈ సందర్భంగా ఇరు దేశాలూ పంచుకోనున్నాయి. నహ్యాన్ వెంట సీనియర్ లెవల్ డెలిగేషన్ వుంటుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ అలాగే విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో ఈ టూర్ సందర్భంగా నహ్యాన్ చర్చలు జరుపుతారు. యూఏఈ - భారత్ మధ్య ఎన్నో ఏళ్ళుగా స్నేహ సంబంధాలున్నాయి. యూఏఈ, ఇండియాకి మూడవ అతి పెద్ద ట్రేడ్ పార్టనర్ అలాగే, నాలుగవ అతి పెద్ద ఎనర్జీ సప్లయర్. ఇండియా యొక్క స్ట్రేటజిక్ పెట్రోలియం రిజర్వ్స్కి సంబంధించి యూఏఈ తొలి భాగస్వామి.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







