రైల్వే ప్రైవేటీకరణ పై స్పందించిన రైల్వే మంత్రి
- July 10, 2019న్యూఢిల్లీ: రైల్వే రంగాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వస్తున్న వార్తపై రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. తేజస్ ఎక్స్ప్రెస్ సహా మరో రైలును ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాలని చేసే ప్రతిపాదనేది తమ వద్ద లేదని ఆయన ఈరోజు స్పష్టం చేశారు. అయితే ఇప్పటివరకు ప్రత్యేకంగా ఏ ప్యాసింజర్ రైలును కూడా ప్రైవేటు ఆపరేటర్లకు ఇవ్వాలని నిర్ణయించలేదు అని లిఖితపూర్వకంగా తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!