రైల్వే ప్రైవేటీకరణ పై స్పందించిన రైల్వే మంత్రి

- July 10, 2019 , by Maagulf
రైల్వే ప్రైవేటీకరణ పై స్పందించిన రైల్వే మంత్రి

న్యూఢిల్లీ: రైల్వే రంగాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వస్తున్న వార్తపై రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పందించారు. తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ సహా మరో రైలును ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాలని చేసే ప్రతిపాదనేది తమ వద్ద లేదని ఆయన ఈరోజు స్పష్టం చేశారు. అయితే ఇప్పటివరకు ప్రత్యేకంగా ఏ ప్యాసింజర్‌ రైలును కూడా ప్రైవేటు ఆపరేటర్లకు ఇవ్వాలని నిర్ణయించలేదు అని లిఖితపూర్వకంగా తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com