రైల్వే ప్రైవేటీకరణ పై స్పందించిన రైల్వే మంత్రి
- July 10, 2019
న్యూఢిల్లీ: రైల్వే రంగాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వస్తున్న వార్తపై రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. తేజస్ ఎక్స్ప్రెస్ సహా మరో రైలును ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాలని చేసే ప్రతిపాదనేది తమ వద్ద లేదని ఆయన ఈరోజు స్పష్టం చేశారు. అయితే ఇప్పటివరకు ప్రత్యేకంగా ఏ ప్యాసింజర్ రైలును కూడా ప్రైవేటు ఆపరేటర్లకు ఇవ్వాలని నిర్ణయించలేదు అని లిఖితపూర్వకంగా తెలిపారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







