యూఏఈలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి, 31 మందికి గాయాలు
- July 11, 2019
యూఏఈలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 31 మంది గాయపడ్డారు. రస్ అల్ ఖైమాలోని షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై బస్ ప్రమాదవశాత్తూ పల్టీలు కొట్టడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. మృతి చెందినవారిని ఆసియాకి చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. ఓవర్ టేక్ చేసే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని రస్ అల్ ఖైమా పోలీస్ డైరెక్టర్ జనరల్ - సెంట్రల్ ఆపరేషన్స్ బ్రిగేడియర్ మొహమ్మద్ సయీద్ అల్ హుమైదీ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..