కువైట్లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు
- July 12, 2019కువైట్: కువైట్లో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయి. మధ్యాహ్నం వేళల్లో ఉష్ణోగ్రతల తీవ్రత 47 నుంచి 49 డిగ్రీల వరకూ నమోదు కావొచ్చు. శుక్ర, శని, ఆదివారాల్లో ఇదే తరహా ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి. ఉష్ణోగ్రతలకు వేడి గాలులు తోడవడంతో ప్రజలు ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి రావొచ్చు. పలు ప్రాంతాల్లో డస్ట్ ఎక్కువగా బ్లో అవుతుంది. గాలుల వేగం గంటకు 12 నుంచి 40 కిలోమీటర్ల వరకూ వుంటుందని వాతవరణ శాఖ అంచనా వేస్తోంది. సముద్రంలో కెరటాల తీవ్రత సాధారణంగానే వుంటుంది. ఇదిలా వుంటే, గాలుల తీవ్రత గంటకు 55 కిలోమీటర్ల వరకూ చేరుకోవచ్చు.
తాజా వార్తలు
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం