కోల్కతా, ఇండోర్లకు దుబాయ్ నుంచి డైరెక్ట్ విమానాల్ని ప్రకటించిన ఎయిర్ ఇండియా
- July 12, 2019
యూఏఈ: భారతదేశంలోని రెండు నగరాలకు డైరెక్ట్ విమానాల్ని నడుపుతున్నట్లు తాజాగా ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఇండియాలోని కోల్కతాతోపాటు, ఇండోర్కి కొత్తగా డైరెక్ట్ విమానాల్ని నడుపుతున్నట్లు ఎయిర్ ఇండియా ట్వీట్ చేసింది. దుబాయ్ నుంచి ఇండోర్కి డైరెక్ట్ విమానంలో ప్రయాణం 4 గంటలు. టిక్కెట్ ధర ఒక్కో ప్రయాణీకుడికి 1,100 నుంచి 1,200 దిర్హామ్ల వరకు వుంటుంది. కోల్కతా విమానం 4 గంటల 35 నిమిషాల ప్రయాణం తీసుకుంటుంది. ధర 1,200 దిర్హామ్ల వరకు వుంటుంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!







