కోల్కతా, ఇండోర్లకు దుబాయ్ నుంచి డైరెక్ట్ విమానాల్ని ప్రకటించిన ఎయిర్ ఇండియా
- July 12, 2019యూఏఈ: భారతదేశంలోని రెండు నగరాలకు డైరెక్ట్ విమానాల్ని నడుపుతున్నట్లు తాజాగా ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఇండియాలోని కోల్కతాతోపాటు, ఇండోర్కి కొత్తగా డైరెక్ట్ విమానాల్ని నడుపుతున్నట్లు ఎయిర్ ఇండియా ట్వీట్ చేసింది. దుబాయ్ నుంచి ఇండోర్కి డైరెక్ట్ విమానంలో ప్రయాణం 4 గంటలు. టిక్కెట్ ధర ఒక్కో ప్రయాణీకుడికి 1,100 నుంచి 1,200 దిర్హామ్ల వరకు వుంటుంది. కోల్కతా విమానం 4 గంటల 35 నిమిషాల ప్రయాణం తీసుకుంటుంది. ధర 1,200 దిర్హామ్ల వరకు వుంటుంది.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు