వంట విషయమై తగాదా: రూమ్ మేట్పై దాడి
- July 16, 2019ఆసియాకి చెందిన వలస కార్మికుడొకరు రస్ అల్ ఖైమా క్రిమినల్ కోర్టులో హాజరయ్యారు. రూమ్ మేట్తో వంట విషయమై తలెత్తిన గొడవ కారణంగా నిందితుడు, తన రూమ్మేట్పై కత్తితో దాడి చేయడం జరిగింది. ఈ దాడి కారణంగా బాధిత రూమ్ మేట్ చెయ్యికి తీవ్ర గాయమై, శాశ్వత వైకల్యం సంభవించింది. సలోనా వంటకం విషయమై ఇద్దరి మధ్యా వాగ్యుద్ధం జరిగిందని పోలీసులు కేసు నమోదు చేయగా, తనను వంట విషయమై అవమానించడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని విచారణలో నిందితుడు పేర్కొన్నాడు. అయితే బాధిత వ్యక్తి మాత్రం, తాను అవమానించలేదని పేర్కొన్నాడు. కేసు విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.
తాజా వార్తలు
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం
- భారత దేశ వ్యాప్తంగా నాల్గో విడత పోలింగ్కు సర్వంసిద్ధం..
- పోలింగ్కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి