ఇంధన సంక్షోభం: సబ్సిడీలపై ఒమన్ కోత
- January 06, 2016
అంతర్జాతీయ చమురు ధరల పతనం కారణంగా ఏర్పడ్డ సంక్షోభం ఒమన్ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపుతోందని ఫైనాన్స్ మినిస్ట్రీ వెల్లడించింది. ఈ ఏడాదిలో మూడింట రెండింతలు సబ్సిడీ కోతలు తప్పవని ఫైనాన్స్ మినిస్ట్రీ సంకేతాలు పంపింది. యుటిలిటీ బిల్స్, హౌసింగ్ లోన్స్, ఫ్యూయల్ మరియు ఇతర గూడ్స్పై 400 మిలియన్ రియాల్స్ (1 బిలియన్ డాలర్లు) సబ్సిడీ తగ్గింపు ఉంటుందనీ, 2015లో ఈ సబ్సిడీ 1.10 బిలియన్ రియాల్స్గా ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఫ్యూయల్ సబ్సిడీ రిఫార్మ్స్తోపాటు, ఖర్చులపైనా నియంత్రణ, పన్నుల పెంపు వంటి ద్వారా ఆర్థిక లోటును పూడ్చుకోవాలని మినిస్ట్రీ భావించింది. జిడిపి 13 శాతం తగ్గిందనీ, 4.5 మిలియన్ రియాల్స్ నుంచి 3.3 బిలియన్ రియాల్స్కి తగ్గడం ఆందోళనకరమని మినిస్ట్రీ చెబుతుంది. ఆదాయం గత ఏడాదితో పోల్చితే 4 శాతం తగ్గనుందనీ, అలాగే చమురు విభాగంలో 72 శాతం తగ్గుదల నమోదు కావచ్చని ఆర్థిక శాఖ అం
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









