రాజమండ్రి విమానాశ్రయ విస్తరణకు రూ.170 కోట్లు
- January 06, 2016
రాజమండ్రి విమానాశ్రయ విస్తరణను రూ. 170 కోట్లతో చేపట్టనున్నట్లు పార్లమెంట్ సభ్యుడు మాగంటి మురళీమోహన్ బుధవారం తెలిపారు. ఎయిర్ పోర్టుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో మరిన్ని సర్వీసులు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో రాజమండ్రి- తిరుపతి- బెంగళూరు, రాజమండ్రి- తిరుపతి- చెన్నై సర్వీసులను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నట్లు మురళీమోహన్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









