అల్ ఖస్సరత్ పారీశ్రామిక ప్రాంతానకి రేపటి నుంచి ప్రత్యామ్నయ మార్గం
- January 06, 2016
అల్ ఖస్సరత్ పారీశ్రామిక ప్రాంతంలోని జోన్ 31 కు నూతన ప్రత్యామ్నయ మార్గంను ఏర్పాటు చేసినట్లు ఆశ్జ్ఞాల్ ప్రజా పనుల నిర్వాహణ సంస్థ ప్రకటించింది. ఈ మార్గం 600 మీటర్ల పాత మార్గం వెంబడే అదే సంఖ్యలో, కొనసాగుతుందని ఇక్కడి ట్రాఫిక్ మళ్ళింపు జనవరి 7వ తేదీ నుండి ప్రారంభమై 6 నెలల పాటు ఉంటుందని తెలిపారు. ఈ మార్పునకు ప్రధాన కారణం ఏమిటంటే, ఎక్ష్ ప్రెస్ మార్గాన్ని 30, 31 మార్గాలకు అనుసంధానించనున్నారు. ఈ మార్గాలలో పలు నిర్మాణాలను జరపనున్న నేపధ్యంలో ఈ మార్పులను చేస్తున్నట్లు ప్రజా పనుల నిర్వాహణ సంస్థ అధికార్లు పేర్కొంటున్నారు. ఈ మార్పును ఈ మార్గాలలో తెలియచెప్పేందుకుమ ట్రఫిక్ మళ్ళింపును వాహనదారులకు సూచించేందుకు పలు ప్రాంతాలలో మార్గ సూచికల సంకేతాల బోర్డులను ఏర్పాటు చేశారు. వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించేటప్పుడు సరైన వేగనియంత్రణతో రహదారి సంకేతాల బోర్డులను గమనిస్తూ సురక్షితంగా ముందుకు ప్రయాణించాలని కోరింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







