వలసదారుల హెల్త్ ఇన్సూరెన్స్ ఆన్లైన్లో
- July 26, 2019
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, వలసదారుల హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇకపై ఆన్లైన్లో ప్రాసెస్ చేయబడుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో మాన్యువల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రాసెసింగ్ని ఆదివారం నుంచి నిలిపివేయనున్నట్లు మినిస్ట్రీ స్పష్టం చేసింది. కాగా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఫార్మసిస్టులు అలాగే హెడ్స్ ఆఫ్ నర్సింగ్ స్టాఫ్ని వివిధ డిపార్ట్మెంట్స్, సెక్టార్స్, హాస్పిటల్స్, హెల్త్ సెంటర్స్లో రీషఫుల్ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మరోపక్క, మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ డాక్టర్ ముస్తఫా రెధా, ఇంజనీరింగ్ ఎఫైర్స్ డిపార్ట్మెంట్లో 10 మంది సూపర్ వైజర్స్ అలాగే హెడ్స్ ఆఫ్ యూనిట్స్ని రీషఫుల్ చేస్తూ డెసిషన్ జారీ చేశారు. తన కార్యాలయంలో కన్సల్టెంట్స్ అందర్నీ ట్రాన్స్ఫర్ చేస్తూ మరో డెసిషన్ని విడుదల చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







