కిలిమంజారోని అధిరోహించనున్న 9 మంది షార్జా బాలికలు
- July 26, 2019
షార్జాకి చెందిన 9 మంది బాలికలు ప్రపంచంలోనే అత్యంత సాహసోపేతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 'వరల్డ్ మోస్ట్ డేరింగ్ మౌంటెయిన్ అడ్వెంచర్' ఆగస్ట్లో జరగనుంది. కాగా, రెండోసారి సజయా యంగ్ లేడీస్ ఆఫ్ షార్జా (ఎస్వైఎల్), మౌంటెనీరింగ్ ఎక్స్పెడిషన్ని నిర్వహిస్తోంది. ఆఫ్రికాలోని అత్యున్నత శిఖరమైన మౌంటెయిన్ కిలిమంజారోని ఈసారి అధిరోహించనుంది బాలికల బృందం. శారీరకంగా దృఢంగా వుండడమే కాదు, మానసికంగానూ ధృఢంగా వుంటేనే ఈ సాహసం సాధ్యమవుతుంది. గత ఏడాది ఇదే సమయంలో తొలి గ్రూప్ ఎస్వైఎల్ క్లయింబర్స్ విజయవంతంగా అట్లాస్ రేంజ్లోని మౌంట్ టౌబ్కాల్ని అధిరోమించారు. కఠినతరమైన శిక్షణతోపాటు, చాలా జాగ్రత్తలు తీసుకోవడం ఇందులో అతి ముఖ్యమైన ప్రక్రియ. ఎస్వైఎల్ డైరెక్టర్ షేకా ఐషా ఖాలిద్ మాట్లాడుతూ, వన్ టు వన్ సెషన్స్ ఈ ట్రైనింగ్లో కీలకమని చెప్పారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







