కిలిమంజారోని అధిరోహించనున్న 9 మంది షార్జా బాలికలు
- July 26, 2019షార్జాకి చెందిన 9 మంది బాలికలు ప్రపంచంలోనే అత్యంత సాహసోపేతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 'వరల్డ్ మోస్ట్ డేరింగ్ మౌంటెయిన్ అడ్వెంచర్' ఆగస్ట్లో జరగనుంది. కాగా, రెండోసారి సజయా యంగ్ లేడీస్ ఆఫ్ షార్జా (ఎస్వైఎల్), మౌంటెనీరింగ్ ఎక్స్పెడిషన్ని నిర్వహిస్తోంది. ఆఫ్రికాలోని అత్యున్నత శిఖరమైన మౌంటెయిన్ కిలిమంజారోని ఈసారి అధిరోహించనుంది బాలికల బృందం. శారీరకంగా దృఢంగా వుండడమే కాదు, మానసికంగానూ ధృఢంగా వుంటేనే ఈ సాహసం సాధ్యమవుతుంది. గత ఏడాది ఇదే సమయంలో తొలి గ్రూప్ ఎస్వైఎల్ క్లయింబర్స్ విజయవంతంగా అట్లాస్ రేంజ్లోని మౌంట్ టౌబ్కాల్ని అధిరోమించారు. కఠినతరమైన శిక్షణతోపాటు, చాలా జాగ్రత్తలు తీసుకోవడం ఇందులో అతి ముఖ్యమైన ప్రక్రియ. ఎస్వైఎల్ డైరెక్టర్ షేకా ఐషా ఖాలిద్ మాట్లాడుతూ, వన్ టు వన్ సెషన్స్ ఈ ట్రైనింగ్లో కీలకమని చెప్పారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు