ఫేక్ మునిసిపాలిటీ ఎంప్లాయీ దొంగతనం
- July 27, 2019
కువైట్: ఆసియా వలసదారుడొకరు, గుర్తు తెలియని వ్యక్తి మునిసిపాలిటీ ఎంప్లాయీనని చెప్పి 200 కువైటీ దినార్స్ తన వద్ద దోచుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జహ్రా ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెక్యూరిటీ ఫోర్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం, వాహనం నుంచి బాధితుడ్ని బలవంతంగా దించిన నిందితుడు తనను తాను కువైట్ మునిసిపాలిటీ ఎంప్లాయీగా చెప్పి దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితుడి నుంచి వ్యాలెట్ లాక్కున్న నిందితుడు, డబ్బు తీసుకుని అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేస్తామంటున్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







