గురునానక్ జయంతి: 550 బ్లడ్ డొనేషన్స్
- July 27, 2019
అబుదాబీ:గురునానక్ దేవ్ జయంతి సందర్భంగా సిక్కు సమాజం 550 వలంటీర్స్తో బ్లడ్ డొనేషన్ క్యాంపుల్ని నిర్వహిస్తోంది. మొత్తం 6 బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ని నిర్వహిస్తున్నారు. రెండో క్యాంప్, గురుద్వారా మాటా సాహిబ్ కౌర్ - ముసాఫా వద్ద శుక్రవారం నిర్వహించారు. అబుదాబీ, అల్ అయిన్ వ్యాప్తంగా ఈ క్యాంపుల్ని ప్లాన్ చేసినట్లు యూఏఈలోని ఇండియన్ అంబాసిడర్ నవ్దీప్ సింగ్ సూరి చెప్పారు. అబుదాబీ బ్లడ్ బ్యాంక్కి బ్లడ్ డొనేట్ చేసేందుకోసం 550 వాలంటీర్లను వినియోగిస్తున్నట్లు తెలిపారు అంబాసిడర్. సిక్ కమ్యూనిటీ, వివిధ రెలిజియన్స్కి చెందినవారి నుంచి ఈ క్యాంపెయిన్ని నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!