దుబాయ్ - షార్జా ఫెర్రీ సర్వీస్ ప్రారంభం
- July 27, 2019
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, దుబాయ్లోని అల్ ఘుబైబా మెరైన్ స్టేషన్ నుంచి షార్జాలోని అక్వేరియం మెరైన్ స్టేషన్ వరకు ఫెర్రీ సర్వీస్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దుబాయ్ నుంచి ఇతర ఎమిరేట్స్కి తొలి మెరైన్ ట్రాన్సిట్ సర్వీస్గా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఏడాదికి 1.3 మిలియన్ ప్రయాణీకులకు సేవలు అందించేలా దీన్ని తీర్చిదిద్దారు. అవసరమైతే, దీనా స్థాయిని మరింత పెంచుతారు. సిల్వర్ క్లాస్లో 15 దిర్హామ్లు, గోల్డ్ క్లాస్లో 25 దిర్హామ్లకు ప్రయాణించేలా వీలు కల్పించారు. పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ అలాగే ఐదేళ్ళ లోపు చిన్నారులకు ఇందులో ఉచిత ప్రయాణం అందిస్తుండడం గమనార్హం. ఫ్రీ వైఫై సర్వీస్ కూడా రైడర్స్కి అందిస్తారు. మెరైన్ ట్రాన్సిట్ సర్వీస్ని ఎంకసరరే/జ్ చేసే క్రమంలో 300 వాహనాలకు పార్క్ అండ్ రైడ్ సౌకర్యం కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







