దుబాయ్ - షార్జా ఫెర్రీ సర్వీస్ ప్రారంభం
- July 27, 2019
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, దుబాయ్లోని అల్ ఘుబైబా మెరైన్ స్టేషన్ నుంచి షార్జాలోని అక్వేరియం మెరైన్ స్టేషన్ వరకు ఫెర్రీ సర్వీస్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దుబాయ్ నుంచి ఇతర ఎమిరేట్స్కి తొలి మెరైన్ ట్రాన్సిట్ సర్వీస్గా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఏడాదికి 1.3 మిలియన్ ప్రయాణీకులకు సేవలు అందించేలా దీన్ని తీర్చిదిద్దారు. అవసరమైతే, దీనా స్థాయిని మరింత పెంచుతారు. సిల్వర్ క్లాస్లో 15 దిర్హామ్లు, గోల్డ్ క్లాస్లో 25 దిర్హామ్లకు ప్రయాణించేలా వీలు కల్పించారు. పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ అలాగే ఐదేళ్ళ లోపు చిన్నారులకు ఇందులో ఉచిత ప్రయాణం అందిస్తుండడం గమనార్హం. ఫ్రీ వైఫై సర్వీస్ కూడా రైడర్స్కి అందిస్తారు. మెరైన్ ట్రాన్సిట్ సర్వీస్ని ఎంకసరరే/జ్ చేసే క్రమంలో 300 వాహనాలకు పార్క్ అండ్ రైడ్ సౌకర్యం కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..