దుబాయ్ - షార్జా ఫెర్రీ సర్వీస్ ప్రారంభం
- July 27, 2019
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, దుబాయ్లోని అల్ ఘుబైబా మెరైన్ స్టేషన్ నుంచి షార్జాలోని అక్వేరియం మెరైన్ స్టేషన్ వరకు ఫెర్రీ సర్వీస్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దుబాయ్ నుంచి ఇతర ఎమిరేట్స్కి తొలి మెరైన్ ట్రాన్సిట్ సర్వీస్గా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఏడాదికి 1.3 మిలియన్ ప్రయాణీకులకు సేవలు అందించేలా దీన్ని తీర్చిదిద్దారు. అవసరమైతే, దీనా స్థాయిని మరింత పెంచుతారు. సిల్వర్ క్లాస్లో 15 దిర్హామ్లు, గోల్డ్ క్లాస్లో 25 దిర్హామ్లకు ప్రయాణించేలా వీలు కల్పించారు. పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ అలాగే ఐదేళ్ళ లోపు చిన్నారులకు ఇందులో ఉచిత ప్రయాణం అందిస్తుండడం గమనార్హం. ఫ్రీ వైఫై సర్వీస్ కూడా రైడర్స్కి అందిస్తారు. మెరైన్ ట్రాన్సిట్ సర్వీస్ని ఎంకసరరే/జ్ చేసే క్రమంలో 300 వాహనాలకు పార్క్ అండ్ రైడ్ సౌకర్యం కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







