అబుదాబీ - అజ్మన్ బస్ సర్వీస్ ప్రారంభం
- July 29, 2019
అబుదాబీ మరియు అజ్మన్ మధ్య ప్రయాణం మరింత సులభతరం చేసేందుకు కొత్త బస్ సర్వీస్ని ప్రారంభిస్తున్నారు. ఆగస్ట్ నుంచి ప్రారంభమయ్యే ఈ బస్ సర్వీస్లో ఒక్కో ప్రయాణీకుడికి 30 దిర్హామ్లు టిక్కెట్ ధరగా నిర్ణయించారు. ఐటిసి మరియు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ - అజమ్మన్ ఈ మేరకు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్పై సంతకం చేయడం జరిగింది. అబుదాబీ అజ్మన్ రూట్లో బస్సులు నడపడం ద్వారా ఈ మార్గంలో ప్రయాణం సులభతరమవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ అబుదాబీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







