అబుదాబీ - అజ్మన్ బస్ సర్వీస్ ప్రారంభం
- July 29, 2019
అబుదాబీ మరియు అజ్మన్ మధ్య ప్రయాణం మరింత సులభతరం చేసేందుకు కొత్త బస్ సర్వీస్ని ప్రారంభిస్తున్నారు. ఆగస్ట్ నుంచి ప్రారంభమయ్యే ఈ బస్ సర్వీస్లో ఒక్కో ప్రయాణీకుడికి 30 దిర్హామ్లు టిక్కెట్ ధరగా నిర్ణయించారు. ఐటిసి మరియు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ - అజమ్మన్ ఈ మేరకు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్పై సంతకం చేయడం జరిగింది. అబుదాబీ అజ్మన్ రూట్లో బస్సులు నడపడం ద్వారా ఈ మార్గంలో ప్రయాణం సులభతరమవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ అబుదాబీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







