కేఫ్ కాఫీ డే ఫ్యాక్టరీ గేట్లు మూసివేత
- July 30, 2019
కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ అదృశ్యం కావడంతో చికుమంగళూరులోని కేఫ్ కాఫీ డే ఫ్యాక్టరీ గేట్లు మూసివేశారు. అందులో పనిచేసే ఉద్యోగులను ఇళ్లకు వెళ్లిపోవాలని అక్కడి సిబ్బంది చెప్పారు. సిద్ధార్థ అదృశ్యంపై కేఫ్ కాఫీ డే ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆ ఫ్యాక్టరీ బయట వేచి ఉన్న ఓ కార్మికుడు మాట్లాడుతూ.. ఆయన తమకు దేవుడితో సమానమని, మేం మూడు పూటలా తినగలుగుతున్నామంటే ఆయన చలవేనని చెప్పాడు.
ఇదిలా ఉంటే.. సిద్ధార్థ ఆచూకీ తెలియకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన నేత్రావతి నదిపై ఉన్న బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నదిలో గజ ఈతగాళ్లతో పాటు కొన్ని బృందాలు వెతుకులాట మొదలుపెట్టాయి.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







