48 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు
- July 31, 2019
యూఏఈ: యూఏఈలో ఉదయం కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై కన్పించింది. అత్యల్ప ఉష్ణోగ్రతలు జైస్ మౌంటెయిన్ వద్ద ఉదయం 7.30 నిమిషాల సమయానికి 24.3 డిగ్రీల సెల్సియస్ నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించింది. అత్యధిక ఉష్ణోగ్రతలు ఇంటర్నల్ ఏరియాస్లో 43 నుంచి 48 డిగ్రీల వరకు చేరుకుంటాయి. దుబాయ్లో 44 డిగ్రీలు (అత్యధికం), 33 డిగ్రీలు (అత్యల్పం) నమోదవుతాయి. అబుదాబీలో 45 డిగ్రీలు, 35 డిగ్రీలు నమోదవుతాయి. షార్జాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 44 డిగ్రీలు నమోదవ్వొచ్చు. అత్యల్ప ఉష్ణోగ్రత 33 డిగ్రీల వరకు వుంటుంది. అత్యధిక హ్యుమిడిటీ 60 నుంచి 80 శాతం మధ్యలో వుంటుంది. గాలుల తీవ్రత సాధారణంగా వుంటుంది. అరేబియన్ గల్ఫ్, ఒమన్ సీ సాధారణ పరిస్థితులతోనే వుంటాయని ఎన్సిఎం పేర్కొంది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







