48 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు
- July 31, 2019యూఏఈ: యూఏఈలో ఉదయం కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై కన్పించింది. అత్యల్ప ఉష్ణోగ్రతలు జైస్ మౌంటెయిన్ వద్ద ఉదయం 7.30 నిమిషాల సమయానికి 24.3 డిగ్రీల సెల్సియస్ నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించింది. అత్యధిక ఉష్ణోగ్రతలు ఇంటర్నల్ ఏరియాస్లో 43 నుంచి 48 డిగ్రీల వరకు చేరుకుంటాయి. దుబాయ్లో 44 డిగ్రీలు (అత్యధికం), 33 డిగ్రీలు (అత్యల్పం) నమోదవుతాయి. అబుదాబీలో 45 డిగ్రీలు, 35 డిగ్రీలు నమోదవుతాయి. షార్జాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 44 డిగ్రీలు నమోదవ్వొచ్చు. అత్యల్ప ఉష్ణోగ్రత 33 డిగ్రీల వరకు వుంటుంది. అత్యధిక హ్యుమిడిటీ 60 నుంచి 80 శాతం మధ్యలో వుంటుంది. గాలుల తీవ్రత సాధారణంగా వుంటుంది. అరేబియన్ గల్ఫ్, ఒమన్ సీ సాధారణ పరిస్థితులతోనే వుంటాయని ఎన్సిఎం పేర్కొంది.
తాజా వార్తలు
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు
- తెలంగాణలో తీవ్ర వడగాలులు..