స్పీడింగ్ ఉల్లంఘనలు: పోలీసుల ప్రకటన సారాంశమిదీ..
- August 01, 2019
దుబాయ్:ట్రాఫిక్ జరీమానాల్ని ఉపసంహరించుకుంటున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై దుబాయ్ పోలీస్ స్పందించింది. అతి వేగంగా ప్రయాణించిన ఓ వాహనదారుడికి విధించబడిన జరీమానా నుంచి ఉపశమనం లభించిందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ దర్శనమిచ్చింది. దానిపై స్పందించిన దుబాయ్ పోలీస్ సెక్యూరిటీ మీడియా డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ ఫైసల్ ఇస్సా అల్ కాసిమ్, పదేళ్ళ క్రితం నాటి మెసేజ్గా దాన్ని కొట్టి పారేశారు. ఆ మెసేజ్లో వున్న దుబాయ్ పోలీస్ లోగో పాతదని తేల్చారాయన. సోషల్ మీడియా వినియోగదారులు ఇలాంటి రూమర్స్ని ప్రచారం చేయడం తగదని కల్నల్ కాసిమ్ హెచ్చరించారు. ఇలాంటి విషయాలపై అధికారిక సమాచారాన్ని అధికారిక ఛానల్స్ ద్వారా మాత్రమే విడుదల చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







