స్పీడింగ్ ఉల్లంఘనలు: పోలీసుల ప్రకటన సారాంశమిదీ..
- August 01, 2019
దుబాయ్:ట్రాఫిక్ జరీమానాల్ని ఉపసంహరించుకుంటున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై దుబాయ్ పోలీస్ స్పందించింది. అతి వేగంగా ప్రయాణించిన ఓ వాహనదారుడికి విధించబడిన జరీమానా నుంచి ఉపశమనం లభించిందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ దర్శనమిచ్చింది. దానిపై స్పందించిన దుబాయ్ పోలీస్ సెక్యూరిటీ మీడియా డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ ఫైసల్ ఇస్సా అల్ కాసిమ్, పదేళ్ళ క్రితం నాటి మెసేజ్గా దాన్ని కొట్టి పారేశారు. ఆ మెసేజ్లో వున్న దుబాయ్ పోలీస్ లోగో పాతదని తేల్చారాయన. సోషల్ మీడియా వినియోగదారులు ఇలాంటి రూమర్స్ని ప్రచారం చేయడం తగదని కల్నల్ కాసిమ్ హెచ్చరించారు. ఇలాంటి విషయాలపై అధికారిక సమాచారాన్ని అధికారిక ఛానల్స్ ద్వారా మాత్రమే విడుదల చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







