ఇండియా:రైలు ప్రయాణీకులకు శుభవార్త..
- August 03, 2019
ఇండియా:పలకరించే వారు లేరు.. పడుకుంటే నిద్ర రావట్లేదు.. అయినా మీ ట్రైన్ జర్నీ ఆనందంగా గడిచిపోవాలంటే.. బోర్ కొట్టకుండా ఉండాలంటే.. ‘రైల్టెల్’ అనే యాప్ని మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే హ్యాపీగా మీకు నచ్చిన సినిమాలు, సీరియల్సు, వార్తలు లాంటివి అన్నీ చూసేయొచ్చు. రైలు కదులుతున్నప్పుడు కూడా ఈ వీడియోలు ఎలాంటి ఆటకం లేకుండా వీక్షించవచ్చు. రైల్టెల్ అందుబాటులోకి తెచ్చే యాప్లో ప్రీలోడెడ్ వీడియోలు, సంగీత, వినోద కార్యక్రమాలు, టీవీ సీరియల్స్, భక్తి కార్యక్రమాలు, లైఫ్స్టైల్ సంబంధిత వీడియోలు ఉంటాయి. దీనికోసం రైల్టెల్ టెలికం కంపెనీతో రైల్వే శాఖ ఒప్పందం కుదుర్చుకుంది.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







