ఇండియా:రైలు ప్రయాణీకులకు శుభవార్త..
- August 03, 2019
ఇండియా:పలకరించే వారు లేరు.. పడుకుంటే నిద్ర రావట్లేదు.. అయినా మీ ట్రైన్ జర్నీ ఆనందంగా గడిచిపోవాలంటే.. బోర్ కొట్టకుండా ఉండాలంటే.. ‘రైల్టెల్’ అనే యాప్ని మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే హ్యాపీగా మీకు నచ్చిన సినిమాలు, సీరియల్సు, వార్తలు లాంటివి అన్నీ చూసేయొచ్చు. రైలు కదులుతున్నప్పుడు కూడా ఈ వీడియోలు ఎలాంటి ఆటకం లేకుండా వీక్షించవచ్చు. రైల్టెల్ అందుబాటులోకి తెచ్చే యాప్లో ప్రీలోడెడ్ వీడియోలు, సంగీత, వినోద కార్యక్రమాలు, టీవీ సీరియల్స్, భక్తి కార్యక్రమాలు, లైఫ్స్టైల్ సంబంధిత వీడియోలు ఉంటాయి. దీనికోసం రైల్టెల్ టెలికం కంపెనీతో రైల్వే శాఖ ఒప్పందం కుదుర్చుకుంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







