119 ఇళ్ళ నుంచి బ్యాచిలర్స్ని ఖాళీ చేయించిన అధికారులు
- August 05, 2019
కువైట్ సిటీ: బ్యాచిలర్ ఎవిక్షన్ పేరుతో నిర్వహఙంచిన క్యాంపెయిన్లో 119 ఇళ్ళ నుంచి బ్యాచిలర్స్ని ఖాళీ చేయించడం జరిగింది. జులై 19లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందస్తుగా ఇంటి యజమానులకు వార్నింగ్స్ ఇచ్చి, కార్యక్రమాన్ని ప్రారంభించామని అధికారులు తెలిపారు. కువైట్ మునిసిపాలిటీ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం, తొలుత వాటర్నీ ఎలక్ట్రిసిటీనీ బంద్ చేసి, ఆ తర్వాత మొత్తం 558 ఇళ్ళను తనిఖీలు ఇన్స్పెక్టర్స్తో తనిఖీ చేయించినట్లు తెలుస్తోంది. ఈ క్యాంపెయిన్ ఇక ముందు కూడా కొనసాగుతుందని అధికారులు వివరించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్వ ఆటర్, మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పిఎసిఐ)తో కలిసి ఈ క్యాంపెయిన్ని చేపట్టారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







