దుబాయ్ ఫాంట్ని రూపొందించనున్న మైక్రోసాఫ్ట్
- January 07, 2016
దుబాయ్ పేరు మీద ఎలక్ట్రానిక్ పాంట్స్ ప్యాకేజీని డిజైన్ చేసే అంశంపై దృష్టి పెట్టాలని జనరల్ సెక్రెటేరియట్ ఆఫ్ ది కౌన్సిల్కి ఆదేశాలు జారీ చేశారు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ మరియు, దుబాయ్ ఎకగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్. డిజిటల్ ప్రపంచంలో దుబాయ్ తనదైన ప్రత్యేకతను చాటుకునేలా దుబాయ్ ఫాంట్స్ రూపకల్పన కోసం సమాయత్తమవుతున్నట్లు చెప్పరాయన. షేక్ హమదాన్ సూచనలతో సెక్రెటరీ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అబ్దుల్లా అల్ షాయిబాని, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళతో అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నామని చెప్పారు. ఈ ఒప్పందంలో భాగంగా మైక్రోసాఫ్ట్ సంస్థ దుబాయ్ ఫాంట్ రూపకల్పనలో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం విషయంలో సహాయ సహారాలు అందించనుంది. 2021 నాటికి ప్రపంచంలోనే దుబాయ్ని మోస్ట్ ఇన్నోవేటివ్ అండ్ డిస్టింక్టివ్ నేషన్గా మార్చాలన్న మిషన్తో టెక్నాలజీ విభాగంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







