బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికిన దుబాయ్ ఆరోగ్య అథారిటీ
- January 07, 2016
బహ్రెయిన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంను దుబాయ్ ఆరోగ్య అథారిటీ గురువారం ఘనంగా స్వాగతం పలికింది, ఈ బృందానికి చైర్మన్ గా సుప్రేం హెల్త్ కౌన్సిల్ లెఫ్టనెంట్ జనెరల్ డాక్టర్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా నేతృత్వం వహించారు. ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, దుబాయ్ యొక్క వైద్య చట్టాలు , ఆరోగ్య నిధుల నమూనా అవలోకనం చేసుకొనేందుకు ఉద్దేశింపబడింది.దుబాయ్ ఆరోగ్యరంగంలో అవలంభిస్తున్న ఉత్తమ విధానాల గూర్చి ఆలోచన్ విధానాల మార్పిడి చేసుకొనేందుకు ఈ పర్యటన్ ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా దుబాయ్ ఆరోగ్య అథారిటీ చైర్మన్ , డైరెక్టర్ జనరెల్ డాక్టర్ హమ్మాద్ అల్ కతమి మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య ఉత్తమ సాంప్రదాయాలు నెలకొల్పబడటమే కాక ఆరోగ్యరంగంలో అభివృద్ధికి మిత్ర దేశానికి తోడ్పాటునందించడం సంతోషంగా ఉందని అన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







