బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికిన దుబాయ్ ఆరోగ్య అథారిటీ
- January 07, 2016
బహ్రెయిన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంను దుబాయ్ ఆరోగ్య అథారిటీ గురువారం ఘనంగా స్వాగతం పలికింది, ఈ బృందానికి చైర్మన్ గా సుప్రేం హెల్త్ కౌన్సిల్ లెఫ్టనెంట్ జనెరల్ డాక్టర్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా నేతృత్వం వహించారు. ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, దుబాయ్ యొక్క వైద్య చట్టాలు , ఆరోగ్య నిధుల నమూనా అవలోకనం చేసుకొనేందుకు ఉద్దేశింపబడింది.దుబాయ్ ఆరోగ్యరంగంలో అవలంభిస్తున్న ఉత్తమ విధానాల గూర్చి ఆలోచన్ విధానాల మార్పిడి చేసుకొనేందుకు ఈ పర్యటన్ ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా దుబాయ్ ఆరోగ్య అథారిటీ చైర్మన్ , డైరెక్టర్ జనరెల్ డాక్టర్ హమ్మాద్ అల్ కతమి మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య ఉత్తమ సాంప్రదాయాలు నెలకొల్పబడటమే కాక ఆరోగ్యరంగంలో అభివృద్ధికి మిత్ర దేశానికి తోడ్పాటునందించడం సంతోషంగా ఉందని అన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







