మెగాస్టార్ ట్వీట్ కు ప్రభాస్ షాక్..
- August 12, 2019
రాజమౌళి 'బాహుబలి' తరువాత ప్రభాస్ చాలా గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఇప్పుడు సుజీత్ దర్శకత్వంలో సాహో రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో ప్రభాస్ కు జంటగా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ నటిస్తుంది. ఇది యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ప్రభాస్ ఫాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్ర యూనిట్ ఇటీవలే ట్రైలర్ ను గ్రాండ్ గా ముంబైలో రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక డైరెక్టర్ సుజీత్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తనకి వస్తున్న కంగ్రాట్స్ మెసేజెస్ తో బిజీగా ఉన్నాడు. అనంతరం మీడియాతో మాట్లాడిన రెబెల్ స్టార్ మెగాస్టార్ నుంచి విషెస్ అందుకున్నానని చెప్పారు. చిరంజీవి గారి ట్వీట్ ఓపెన్ చెయ్యగానే షాక్ అయ్యానని వెంటనే కాల్ చేసి మాట్లాడానని అన్నారు. ఇక ఆ ట్వీట్ ఏమిటంటే రాజమౌళి సాహో ట్రైలర్ కోసం ఏలాంటి ట్వీట్ చెయ్యలేదని అడగగా హీరో చిన్నగా నవ్వుతూ జక్కన్న తన దగ్గరవాళ్ళు అనుకున్న వారికి ట్వీట్ చెయ్యడు..ప్రోమో చూసి ఆనందపడతారు అని ప్రభాస్ చెప్పడం జరిగింది.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







