మెగాస్టార్ ట్వీట్ కు ప్రభాస్ షాక్..
- August 12, 2019
రాజమౌళి 'బాహుబలి' తరువాత ప్రభాస్ చాలా గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఇప్పుడు సుజీత్ దర్శకత్వంలో సాహో రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో ప్రభాస్ కు జంటగా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ నటిస్తుంది. ఇది యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ప్రభాస్ ఫాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్ర యూనిట్ ఇటీవలే ట్రైలర్ ను గ్రాండ్ గా ముంబైలో రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక డైరెక్టర్ సుజీత్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తనకి వస్తున్న కంగ్రాట్స్ మెసేజెస్ తో బిజీగా ఉన్నాడు. అనంతరం మీడియాతో మాట్లాడిన రెబెల్ స్టార్ మెగాస్టార్ నుంచి విషెస్ అందుకున్నానని చెప్పారు. చిరంజీవి గారి ట్వీట్ ఓపెన్ చెయ్యగానే షాక్ అయ్యానని వెంటనే కాల్ చేసి మాట్లాడానని అన్నారు. ఇక ఆ ట్వీట్ ఏమిటంటే రాజమౌళి సాహో ట్రైలర్ కోసం ఏలాంటి ట్వీట్ చెయ్యలేదని అడగగా హీరో చిన్నగా నవ్వుతూ జక్కన్న తన దగ్గరవాళ్ళు అనుకున్న వారికి ట్వీట్ చెయ్యడు..ప్రోమో చూసి ఆనందపడతారు అని ప్రభాస్ చెప్పడం జరిగింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..