మెగాస్టార్ ట్వీట్ కు ప్రభాస్ షాక్..
- August 12, 2019రాజమౌళి 'బాహుబలి' తరువాత ప్రభాస్ చాలా గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఇప్పుడు సుజీత్ దర్శకత్వంలో సాహో రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో ప్రభాస్ కు జంటగా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ నటిస్తుంది. ఇది యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ప్రభాస్ ఫాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్ర యూనిట్ ఇటీవలే ట్రైలర్ ను గ్రాండ్ గా ముంబైలో రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక డైరెక్టర్ సుజీత్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తనకి వస్తున్న కంగ్రాట్స్ మెసేజెస్ తో బిజీగా ఉన్నాడు. అనంతరం మీడియాతో మాట్లాడిన రెబెల్ స్టార్ మెగాస్టార్ నుంచి విషెస్ అందుకున్నానని చెప్పారు. చిరంజీవి గారి ట్వీట్ ఓపెన్ చెయ్యగానే షాక్ అయ్యానని వెంటనే కాల్ చేసి మాట్లాడానని అన్నారు. ఇక ఆ ట్వీట్ ఏమిటంటే రాజమౌళి సాహో ట్రైలర్ కోసం ఏలాంటి ట్వీట్ చెయ్యలేదని అడగగా హీరో చిన్నగా నవ్వుతూ జక్కన్న తన దగ్గరవాళ్ళు అనుకున్న వారికి ట్వీట్ చెయ్యడు..ప్రోమో చూసి ఆనందపడతారు అని ప్రభాస్ చెప్పడం జరిగింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు