పాదచారుల వంతెనపై భారీ అగ్ని ప్రమాదం
- August 13, 2019మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని ఓ అడ్వర్టయిజ్మెంట్ బోర్డ్లోంచి అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ వివరాల్ని వెల్లడించింది. పాదచారుల వంతెనపై ఏర్పాటు చేసిన అడ్వర్టయిజింగ్ బోర్డులో ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. కుఉమ్లోని సుల్తాన్ కబూస్ స్ట్రీట్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ ఫైటింగ్ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని చక్కదిద్దేందుఉ ప్రయత్నించాయి. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం