ఆమె కోసం 65 రోజులుగా ఎదురుచూపులు
- August 13, 2019యూ.ఏ.ఈ:మానసిక స్థితి సరిగ్గా లేని ఓ మహిళ ఆచూకీ కోసం 65 రోజులుగా కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ఆమె ఆచూకీ కనుగొనేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. శ్రీలంకకు చెందిన మహిళ రోహిని పెరీరా 65 రోజులుగా కన్పించడంలేదని ఆమె భర్త మధుసూధనన్ చెప్పారు. ఎక్కడో ఓ చోట ఆమె జీవించే వుంటుందని నమ్ముతున్నామని ఆయన చెప్పారు. మధుసూధనన్ కేరళకు చెందిన వ్యక్తి. జూన్ 9 నుంచి తన భార్య అదృశ్యమయ్యిందని ఆయన వివరించారు. మధుసూధనన్, రోహిణిలకు ఐదుగురు సంతానం. ఈద్ సందర్భంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారికి తన భార్య కనిపించే అవకాశం వుందంటూ తన భార్య ఆచూకీ కోసం అందర్నీ అభ్యర్థిస్తున్నారు మధుసూధన్.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!