2016 పారా ఒలింపిక్స్ కు నల్గురు క్రీడకారులను పంపనున్న బహ్రెయిన్
- January 07, 2016
పారా ఒలింపిక్స్ క్రీడలకు బహ్రెయిన్ రాజ్య మద్దతు ఎప్పుడు ఉంటుందని, వికలాంగుల ఆతల అభివృద్దికి అన్ని విధాల అందిచడంలో బహ్రెయిన్ ఎంతో కీలాక్ పాత్ర పోషిస్తుందని పారా ఒలింపిక్స్ బహ్రెయిన్ అసోసియేషన్ చైర్మెన్ షేక్ మొహమ్మద్ బిన్ దొరసి అల్ ఖలీఫా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రీడలకు బహ్రెయిన్ సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాక అదించాల్సిన సేవలను నిరంతరం అంధ చేస్తున్నట్లు ఆయన తెలిపారు, అలాగే , వికలాంగుల క్రీడల పట్ల బహ్రెయిన్ గౌరవ రాజు షేక్ నస్సేర్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఉన్నతమైన న్యాయ పాలనలో పారా ఒలింపిక్స్ క్రీడలకు పూర్తి ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా, పారా ఒలింపిక్స్ బహ్రెయిన్ అసోసియేషన్ చైర్మెన్ షేక్ మొహమ్మద్ బిన్ దొరసి అల్ ఖలీఫా స్థానిక బహ్రెయిన్ న్యూస్ ఏజెన్సీ తో మాట్లాడుతూ 2016 లో జరగనున్న పారా ఒలింపిక్స్ కు ఆతిద్యమివ్వబోతున్న బ్రెజిల్ గతంలో ప్రపంచ కప్పు పోటీలను నిర్వహించిన ఘనత ఉందని చెబ్తూ, తమకు పారా ఒలింపిక్స్ ఎంతో ప్రతిష్టాకరమైనదని, తమ బహ్రెయిన్ దేశం నుంచి నలుగురు క్రీడాకారులను ఈ పోటీలకు పంపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







