ఏపీలో తిరుపతిని మహానగరంగా అభివృద్ధి...
- January 07, 2016
సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం తిరుపతిలో జరిగిన ఖజన్మభూమిమావూరుగ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఏపీలో తిరుపతిని మహానగరంగా అభివృద్ధి చేసుకోవాలని దీనిపై ప్రస్తుతం తాము ఆలోచిస్తున్నామన్నారు. తిరుమలకు వేలాదిగా వచ్చే భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలు అందించాలని అధికారులను ఆదేశించారు. జన్మభూమి ద్వారా గ్రామసభలు పెట్టి ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తున్నామని వెల్లడించారు. ఇంకా ఆయనేమన్నారంటే... ఖసంక్షేమ కార్యక్రమాలు లబ్ధిదారులకు నేరుగా అందేలా చేస్తున్నాం. పేదరిక నిర్మూలనతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. జన్మభూమిలో రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నాం. ప్రతి పండగకు ప్రత్యేక కానుకలు అంద చేస్తున్నాంగ అని సీఎం పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







