బహ్రెయిన్ లో బి.జె.పి కోర్ కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు
- August 16, 2019
బహ్రెయిన్: భారతీయ జనతా పార్టీ తపోలి శ్రీనివాస్ (గల్ఫ్ ఎన్.ఆర్.ఐ కమిటీ అధ్యక్షులు) గత 3 సంవత్సర ల నుండి చాలా సార్లు బహ్రెయిన్ వెళుతూ అక్కడ ఉన్న భాజపా సీనియర్ కార్యకర్తల కలుస్తూ ఉంటారు, ఈమధ్య పర్యటన నిమిత్తం అక్కడ ఉన్న సీనియర్ కార్యకర్తలు వెంకటస్వామి గావ్వలపల్లి మరియు విఠల్ అరే తో తమ పార్టీ అధిష్టానం మేరకు కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని చర్చించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







