రాజశేఖర్ మరోసారి థ్రిల్ సినిమా చేస్తారట
- August 19, 2019
'గరుడవేగ' సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చేశారు సీనియర్ నటుడు రాజశేఖర్. ఐతే, ఆ తర్వాత ఆయన నటించిన కల్కీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో రాజశేఖర్ ఈసారి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని ఎంచుకొంటారని అందరూ భావించారు. కానీ, ఆయన మరోసారి థ్రిల్లర్ కథని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. 'బేతాళుడు' చిత్రంలో విజయ్ ఆంటోనీని డైరెక్ట్ చేసిన ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రాజశేఖర్ ఓ సినిమా చేయబోతున్నాడు.
ఇదో ఎమోషనల్ థ్రిల్లర్ అని తెలిసింది. ఓ నవల ఆధారంగా కథని రెడీ చేసుకొన్నారట. ఈ చిత్రంలో నాజర్, సత్యరాజ్, బ్రహ్మానందం ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేయనున్నారు. క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ బ్యానర్ లో ధనుంజయన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..