రాజశేఖర్ మరోసారి థ్రిల్ సినిమా చేస్తారట
- August 19, 2019
'గరుడవేగ' సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చేశారు సీనియర్ నటుడు రాజశేఖర్. ఐతే, ఆ తర్వాత ఆయన నటించిన కల్కీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో రాజశేఖర్ ఈసారి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని ఎంచుకొంటారని అందరూ భావించారు. కానీ, ఆయన మరోసారి థ్రిల్లర్ కథని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. 'బేతాళుడు' చిత్రంలో విజయ్ ఆంటోనీని డైరెక్ట్ చేసిన ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రాజశేఖర్ ఓ సినిమా చేయబోతున్నాడు.
ఇదో ఎమోషనల్ థ్రిల్లర్ అని తెలిసింది. ఓ నవల ఆధారంగా కథని రెడీ చేసుకొన్నారట. ఈ చిత్రంలో నాజర్, సత్యరాజ్, బ్రహ్మానందం ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేయనున్నారు. క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ బ్యానర్ లో ధనుంజయన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







