ప్రముఖ సంగీత దర్శకుడు ఖయ్యం కన్నుమూత
- August 20, 2019
ముంబై : బాలీవుడ్ సంగీత దర్శకుడు మహ్మద్ జహూర్ ఖయ్యం సాబ్ సోమవారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో ఖయ్యం బాధపడుతూ ముంబైలోని సుజయ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో గుండెపోటు రావడంతో ఖయ్యం మఅతి చెందారు. బాలీవుడ్లో ఖయ్యం ఎన్నో చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అందులో కభీ కభీ, సూరి, ఉమ్రావో జాన్, రజియా సుల్తాన్, బజార్ చిత్రాలు ప్రసిద్ధి చెందాయి. ఉమ్రావో జాన్ సినిమాకుగాను ఖయ్యం కు జాతీయ అవార్డు లభించింది. 2007 వ సంవత్సరంలో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. సినిమా పరిశ్రమకు ఖయ్యం చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2011 లో పద్మభూషణ్ పురస్కారంతో ఖయ్యం ను సత్కరించింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







