28 మంది ఇల్లీగల్ వలసదారుల అరెస్ట్
- August 23, 2019
కువైట్:జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా-మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, సర్ప్రైజ్ క్యాంపెయిన్ ద్వారా 28 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించినందుకుగాను కువైట్ సిటీలోని నగాత్-అల్ షమ్లాన్ వద్ద ఈ క్యాంపెయిన్ నిర్వహించారు. యాక్టింగ్ సెక్యూరిటీ కమాండర్, ఆపరేషన్స్ డైరెక్టర్ అండ్ పెట్రోల్ టీమ్స్-జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ కోస్ట్ గార్డ్తో కలిసి ఈ క్యాంపెయిన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కాగా, అరెస్టయినవారిలో ఇద్దరు లిక్కర్ని సేవించగా, నలుగురు రెసిడెన్సీ ఉల్లంఘనులు. ఐదుగురు ఎక్స్పైర్డ్ రెసిడెన్సీ కింద, 19 మంది సివిల్ ఐడీ కార్డులు లేనందుకు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ చేసిన వారిని సంబంధిత అథారిటీస్కి చట్టపరమైన చర్యల నిమిత్తం అప్పగించడమైనది.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం









