తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన ఇండియన్ ఎంబసీ
- August 26, 2019కువైట్: ఎంబసీ అధికారుల పేరుతో కొందరు వ్యక్తులు భారత పౌరులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారనీ, ఫోన్ ద్వారా ఈ మోసాలు చేస్తున్నారనీ ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది. 'ఇండియన్ ఎంబసీ పేరుతో ఎవరూ భారత పౌరులకు ఫోన్ చేసే అకవాశం వుండదనీ, ఒకవేళ అలాంటి ఫోన్ వస్తే వెంటనే ఎంబసీ కార్యాలయాన్ని సంప్రదించాలని ఎంబసీ అధికారులు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియన్ ఎంబసీ అధికారులు ఫోన్ చేసి, డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పదని ఎంబసీ పేర్కొంది. అన్ని ముఖ్యమైన విషయాలూ ఇండియన్ ఎంబసీ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు పొందుపరచ్చబడ్తాయనీ, వాటిని చూసి మోసాలను గుర్తించాలని ఎంబసీ సూచించింది.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక