తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన ఇండియన్ ఎంబసీ
- August 26, 2019
కువైట్: ఎంబసీ అధికారుల పేరుతో కొందరు వ్యక్తులు భారత పౌరులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారనీ, ఫోన్ ద్వారా ఈ మోసాలు చేస్తున్నారనీ ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది. 'ఇండియన్ ఎంబసీ పేరుతో ఎవరూ భారత పౌరులకు ఫోన్ చేసే అకవాశం వుండదనీ, ఒకవేళ అలాంటి ఫోన్ వస్తే వెంటనే ఎంబసీ కార్యాలయాన్ని సంప్రదించాలని ఎంబసీ అధికారులు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియన్ ఎంబసీ అధికారులు ఫోన్ చేసి, డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పదని ఎంబసీ పేర్కొంది. అన్ని ముఖ్యమైన విషయాలూ ఇండియన్ ఎంబసీ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు పొందుపరచ్చబడ్తాయనీ, వాటిని చూసి మోసాలను గుర్తించాలని ఎంబసీ సూచించింది.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







