కొత్త ఉమ్రా సీజన్: సౌదీ చేరుకున్న తొలి యాత్రికుల బ్యాచ్
- September 03, 2019
జెద్దా: ఉమ్రా కోసం విదేశాల నుంచి వచ్చిన తొలి యాత్రికుల బ్యాచ్కి సౌదీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పాస్పోర్ట్స్ మేజర్ జనరల్ సులైమాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ యహ్యా స్వాగతం పలికారు. జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద యాత్రీకులకు ఘనస్వాగతం లభించింది. ఈ ఏడాది ఉమ్రా సీజన్ కోసం మొత్తం 10 మిలియన్ మందికి వీసాలు జారీ చేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా గత నెలలో ప్రకటించినట్లు అధికారిక యంత్రాంగం చెబుతోంది. 2030 నాటికి ఉమ్రా వీసాలను 30 మిలియన్ల వరకు జారీ చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







