రెక్లెస్ మోటరిస్టులకు జైలు
- September 07, 2019కువైట్: జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ 100 మంది రెక్లెస్ మోటరిస్టులకు జైలు శిక్ష విధించినట్లు తెలిపింది. ట్రాపిక్ చట్టాల్ని ఉల్లంఘించినందుకుగాను ఈ చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో చోటు చేసుకున్న పరిణామాలు ఇవి. ఉల్లంఘన తాలూకు తీవ్రతను బట్టి పెన్లాల్టీ, జైలు శిక్ష ఆధారపడి వుంటుంది. కాగా, 18 డ్రైవింగ్ లైసెన్సుల్ని ఈ కాలంలో విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇతరుల ప్రాణాలకు ముప్పు తెచ్చేలా వ్యవహరించిన వాహనదారులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు