తగ్గనున్న 410 మెడిసిన్స్ ధరలు: యూఏఈ మినిస్ట్రీ
- September 10, 2019
యూఏఈ: మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ డాక్టర్ అబ్దుల్ రహ్మాన్ బిన్ మొహమ్మద్ బిన్ నాజర్ అల్ ఒవైస్ జారీ చేసిన డిక్రీ కారణంగా 410 సిమిలర్ డ్రగ్స్ ధరలు తగ్గబోతున్నాయి. వైద్య రంగంలో వేగవంతమైన సంస్కరణల్ని అమలు చేసే క్రమంలో మందుల ధరల తగ్గింపు కూడా ఓ కీలకమైన అంశమని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నారు. మందుల ధరల తగ్గుదలతో అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఆర్థికంగా ఉపశమనం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. అక్రమంగా ఇంపోర్ట్ అవుతున్న మందులకు ఇకపై ఆస్కారం వుండదని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







