తగ్గనున్న 410 మెడిసిన్స్ ధరలు: యూఏఈ మినిస్ట్రీ
- September 10, 2019
యూఏఈ: మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ డాక్టర్ అబ్దుల్ రహ్మాన్ బిన్ మొహమ్మద్ బిన్ నాజర్ అల్ ఒవైస్ జారీ చేసిన డిక్రీ కారణంగా 410 సిమిలర్ డ్రగ్స్ ధరలు తగ్గబోతున్నాయి. వైద్య రంగంలో వేగవంతమైన సంస్కరణల్ని అమలు చేసే క్రమంలో మందుల ధరల తగ్గింపు కూడా ఓ కీలకమైన అంశమని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నారు. మందుల ధరల తగ్గుదలతో అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఆర్థికంగా ఉపశమనం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. అక్రమంగా ఇంపోర్ట్ అవుతున్న మందులకు ఇకపై ఆస్కారం వుండదని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







