అబుధాబి టోల్: జరీమానాలపై కొత్త అప్డేట్
- September 13, 2019అబుధాబి:కొత్త టోల్ గేట్స్ మీదుగా వెళ్ళే వాహనాలకు ఒకవేళ తమ అకౌంట్లో అవసరమైనంత క్రెడిట్ లేకపోయినా జరీమానాలు విధించబోమని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. అబుధాబి డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ - సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ యాక్టింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇబ్రహీమమ్ సర్హాన్ అల్ హమౌది మాట్లాడుతూ, వెహికిల్ రెన్యువల్ సందర్భంగా అన్పెయిడ్ టోల్ని ఛార్జ్ చేయడం జరుగుతుందని చెప్పారు. కాగా, అబుదాబీలో లైసెన్స్ పొందిన వాహనాలు ఆటోమేటిక్గా కొత్త సిస్టమ్తో రిజిస్టర్ అవుతాయని ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్ 15 నుంచి అబుదాబీ టోల్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం