బహ్రెయిన్ స్మార్ట్ సిటీస్ సమ్మిట్ 2019 ప్రారంభం
- September 17, 2019
బహ్రెయిన్ స్మార్ట్ సిటీస్ సమ్మిట్ 2019 ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా మినిస్టర్ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీస్ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ ఎస్సామ్ ఖలాఫ్ మాట్లాడుతూ బుసౌటీన్ సీ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఈ నెలలో ప్రారంభమవుతుందని ప్రకటించారు. పూర్తిగా రెన్యువల్ ఎనర్జీ మీద ఆధారపడి ఈ తొలి సీ ఫ్రంట్ ప్రాజెక్ట్ని రూపొందిస్తున్నారు. కాగా, సమ్మిట్ 2019లో 30 మంది ప్రముఖ స్పీకర్స్ అలాగే ఎక్స్పర్ట్స్ పాల్గొని తమ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. డిజిటల్ మరియు ఇంజనీరింగ్ టెక్నాలజీలను అత్యున్నత స్థాయిలో వినియోగించడం ద్వారా ఆర్థిక మరియు సోషల్ కండిషన్స్ని మెరుగుపర్చడమే స్మార్ట్ సిటీస్లో కీలకమైన భాగమని మినిస్టర్ డాక్టర్ అబ్దుల్హుస్సేన్ మీర్జా చెప్పారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు