పీవీ సింధు ని పెళ్లాడతానంటూ కలెక్టర్ కు వినతి పత్రం అందచేసిన 70 ఏళ్ళ వృద్ధుడు
- September 18, 2019వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ విజేత పీవీ సింధుకు పెద్ద చిక్కు వచ్చిపడింది.ఏకంగా ఆరు పదుల వయసు దాటిన వృద్ధుడు సింధుని పెళ్లి చేసుకుంటానని మారం చేస్తున్నాడు. తనతో పెళ్లి చేయకపోతే ఏకంగా సింధును అపహరిస్తానని కూడా చెప్పాడు. కలెక్టర్ కు కూడా అర్జీ కూడా పెట్టుకున్నాడు.
ఈ ఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో చోటు చేసుకుంది. మలైస్వామి అనే వృద్ధుడు గ్రామ సభ కార్యక్రమంలో పాల్దొన్న కలెక్టర్ గారి మలై స్వామి వినతి పత్రం అందజేశాడు. సింధు ఆట తనని ఆకట్టుకున్నదని, తనకు ఎంతో నచ్చిందని తనతో పెళ్లి చేయాలని వినతి పత్రం అందజేశాడు. తన వయసు ఇంకా 16 ఏండ్లే అంటూ అందులో పేర్కొనటం గమనర్హం. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.
తాజా వార్తలు
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..
- కార్ల దగ్గర ఆయిల్ స్లిక్.. నివాసితుల ఆందోళన
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..